Skip to playerSkip to main content
  • 16 minutes ago
Polavaram MLA Chirri Balaraju Travelled in RTC Bus: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేఆర్​ పురంలో ఐటీడీఏ (ITDA) నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు చిర్రి బాలరాజు బస్సులో ప్రయాణించారు. రామారావుపేట గ్రామం నుంచి బుట్టాయిగూడెం వరకు బస్సులో వెళ్లారు. బస్సులో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రజలతో మమేకమై సామాన్యుడిలా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి వారి సమస్యలు, రవాణా సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రయాణికులతో మాట్లాడారు. మహిళలు ఉచిత ప్రయాణం గురించి మాట్లాడుతూ సంతృప్తి వ్యక్యం చేశారు. ప్రజాప్రతినిధి ఇలా సామాన్యులతో బస్సులో ప్రయాణించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఘటనతో పలువురు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Category

🗞
News
Transcript
00:00How are you doing?
00:02I am here.
00:04I am here.
00:05I am here.
00:06I am here.
00:08I am here.
00:09I am here.
00:10I am here.
00:11I am here.
00:13I am here.
00:16So, you know what?
00:22When the city of Arun, we built here for another city.
00:25Oh, oh, oh, oh, oh, oh.
00:40I brought it here.
00:42Let's see what happened.
00:42Here we go.
00:43I wish we could get a house.
00:43I am not sure about this, but it is very nice to see you.
Comments

Recommended